1. నాలుగు స్తంభాలపై మహోజ్వల భారత్
యువత, మహిళలు, రైతులు, పేదలు.. అనే నాలుగు బలమైన స్తంభాలపై వికసిత భారత్ పరిఢవిల్లుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికే కాకుండా వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధికి కేంద్ర సర్కారు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మలేసియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్
మలేసియా కొత్త రాజుగా 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ప్రమాణస్వీకారం చేశారు. మలేసియాకు 17వ రాజుగా ప్రమాణం చేసిన ఇస్కందర్.. దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. మలేసియాలోని జోహోర్ రాష్ట్రాన్ని పాలించిన ఈయన.. వంతులవారీ రాజరిక వ్యవస్థలో భాగంగా కొత్త రాజయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ‘నంది’ స్థానంలో ‘గద్దర్’ పురస్కారాలు
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసే ‘నంది’ పురస్కారాలను ఇకపై ‘ప్రజాయుద్ధనౌక గద్దర్’ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులకు వాటిని ప్రదానం చేస్తామన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మీ మెదడే సూపర్ కంప్యూటరైతే..!
ఎలన్ మస్క్ ప్రారంభించిన ‘న్యూరాలింక్’ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడిందని, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికత(బీసీఏ)ను మానవులపై తొలిసారి ప్రయోగించినట్లు ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.