* త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్-1 నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైంది. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. త్వరలోనే 15 వేల పోస్టులు భర్తీ చేస్తాం’’ అని సీఎం తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.