• facebook
  • whatsapp
  • telegram

Latest News: 15-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. AP ECET: మార్చి 15 నుంచి ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్‌, బీఫార్మసీ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈసెట్‌-2024 దరఖాస్తులు 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Group: గ్రూప్‌-1 దరఖాస్తు గడువు రెండు రోజుల పెంపు

ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి జరీచేసిన ఉద్యోగ ప్రకటన (నం.02/2024) దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మరో రెండు రోజులు పొడిగించింది. మార్చి 16వ తేదీ సాయంత్రం 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Jobs: యూనికార్న్‌లతో 5 కోట్ల ఉద్యోగాలు

2030 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు యూనికార్న్‌లు 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల)ను జత చేయగలవని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తన నివేదికలో పేర్కొంది

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Free training: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని షెడ్యూల్‌ కులాల అభ్యర్థులకు డీఎస్సీ కోసం ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కరీంనగర్‌ జిల్లా ఉపసంచాలకులు నతానియేల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Gurukuls: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని ఆ సంస్థ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వి.లక్ష్మాంజలి 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


6. Job: 16న ఉద్యోగ మేళా

మార్చి  16న టీఏంఐ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సహకారంతో కమిషనరేట్‌ పోలీసులు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని సీపీ అంబర్‌కిషోర్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


  మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.