* జూన్ 12 నుంచి పునః ప్రారంభం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాల విద్యా శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23ను చివరి పని రోజుగా పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.