* వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తంగా 837 పోస్టులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 2023 అక్టోబరు 18, 20, 26 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల తుది కీని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షల ప్రాథమిక కీ నవంబరు 1న వెలువరుచగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిని పరిశీలించిన సబ్జెక్టు నిపుణుల కమిటీ టీఎస్పీఎస్సీ ఆమోదం మేరకు తుది కీని సిద్ధం చేసింది. అభ్యర్థుల జవాబు పత్రాలు, తుది కీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని కమిషన్ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు. తుదికీపై అభ్యంతరాలు తీసుకోబోమని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.