• facebook
  • whatsapp
  • telegram

Latest News: 22-04-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Education: హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులకు అదనపు కోచింగ్‌ తరగతులు

హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 24 నుంచి ప్రత్యేక కోచింగ్‌ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. Ideal school: ఆదర్శ పాఠశాల ప్రవేశపరీక్షకు 87% మంది హాజరు

ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి ఏప్రిల్‌ 21న నిర్వహించిన పరీక్షకు 87% మంది హాజరైనట్లు సంయుక్త సంచాలకులు ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. UGC-NET: ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ 

పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)కు హాజరుకావచ్చని ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. TSRJC Exam: టీఎస్‌ఆర్జేసీ పరీక్షకు 84 శాతం హాజరు

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌ఆర్జేసీ) పరిధిలోని 35 జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఏప్రిల్‌ 21న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 84 శాతం మంది......

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.