ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఆర్ట్స్, సైన్స్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్డబ్ల్యూఆర్జేసీ సెట్ ప్రవేశ పరీక్షకు మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.