• facebook
  • whatsapp
  • telegram

‘ఎస్‌ఆర్‌ఎం’ ప్రవేశ పరీక్షలు రద్దు

వడపళని, న్యూస్‌టుడే: కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించాల్సిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల(ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ 2020)ను రద్దు చేసినట్లు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు దేశంలోని 127 కేంద్రాలతో పాటు విదేశాల్లోనూ ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఇంటర్మీడియట్‌, ప్లస్‌టూ/ప్రీయూనివర్సిటీలలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.