‣ 91.38 శాతం ఉత్తీర్ణత
అనంతపురం(ఎస్కేయూ): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్-2020 పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్కేయూ రెక్టార్ కృష్ణనాయక్, లాసెట్ కన్వీనర్ విజయ్కుమార్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మూడు, ఐదేళ్ల వ్యవధి గల ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలకు 12,284 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 11,226 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.38 శాతం ఉత్తీర్ణత లభించినట్లు అధికారులు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.