ఈనాడు, హైదరాబాద్: దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, ఇప్పటివరకు జరిగిన అన్ని విడతల్లో సీట్లు సాధించిన వారు స్వయంగా చేరేందుకు(ఫిజికల్ రిపోర్టింగ్) నవంబరు 7వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.