ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ఉద్యోగాల నియామకాల్లో భాగంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 7న విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరగనుంది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.