ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం(2020-21) నుంచి ఎంటెక్ కృత్రిమ మేధ-మెషిన్ లెర్నింగ్కోర్సు కొత్తగా అందుబాటులోకి రానుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు అయిన దీంట్లో 18 సీట్లు ఉంటాయి. అదేవిధంగా వచ్చే ఏడాది(2021-22) నుంచి బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్-డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో వర్సిటీ వర్గాలున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.