బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఎడ్సెట్ కౌన్సెలింగ్లో భాగంగా అభ్యర్థులు డిగ్రీ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగించినట్లు ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేష్బాబు డిసెంబరు 24న తెలిపారు. జనవరి 15న సీట్లు కేటాయిస్తామన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.