ఈనాడు, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 25వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ను ప్రారంభిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్బాబు తెలిపారు. జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 8వ తేదీన సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.