ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు జనవరి 27 నుంచి పూర్తి స్థాయిలో బోధన ప్రారంభమైంది. గతంలో మాదిరిగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధన జరిగింది. తరగతుల నిర్వహణలో కొవిడ్-19 ప్రమాణాలను పాటించాలని అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.