ఈనాడు, హైదరాబాద్: లాసెట్ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఫిబ్రవరి 06న పూర్తయినట్లు తెలంగాణ లాసెట్-2020 ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తుది విడతలో 2,238 మంది అభ్యర్థులు సీట్లు సాధించారని, వారంతా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య కేటాయించిన కళాశాలల్లో ధ్రువపత్రాలు, ఫీజు చలానాలతో హాజరుకావాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.