• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SECIL: ఎస్‌ఈసీఐఎల్, దిల్లీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు 

దిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్ఈసీఐఎల్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన  ఖాళీగా ఉన్న మేనేజీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 

పోస్టుల వివరాలు:
 

1. అడిషన్‌ జనరల్ మేనేజర్‌ (ఐటీ): 01 పోస్టు

2. అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌): 01 పోస్టు

3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌): 01 పోస్టు

4. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌): 01 పోస్టు

5. డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ ప్లానింగ్‌): 01 పోస్టు

6. మేనేజర్ (కాంట్రాక్ట్స్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్): 01 పోస్టు

7. మేనేజర్ (మార్కెట్ ఆపరేషన్స్‌): 02 పోస్టులు

8. డిప్యూటీ మేనేజర్‌ (సివిల్): 01 పోస్టు

9. డిప్యూటీ మేనేజర్‌ (ఐటీ): 01 పోస్టు

10. డిప్యూటీ మేనేజర్‌ (ఎలక్ట్రికల్): 01 పోస్టు

11. డిప్యూటీ మేనేజర్‌ (ప్రాజెక్ట్‌-ఎలక్ట్రికల్): 02 పోస్టులు

12. సీనియర్‌ ఇంజినీర్‌ (ఐటీ): 02 పోస్టులు

13. ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్: 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 17

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-08-2024
 

ముఖ్యాంశాలు
 

* దిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎస్ఈసీఐఎల్‌ మేనేజీరియల్‌ పోస్టులు భర్తీ చేస్తోంది.

* సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


 OFFICIAL WEBSITE


NOTIFICATION


 



Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Published at : 25-07-2024 17:28:09

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :