మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయాలి
సర్పవరం జంక్షన్, న్యూస్టుడే: కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేటకు చెందిన పేర్నీడి వీవీఎస్ఎస్ రామ్చరణ్ రాయ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలీసెట్-2014)లో రాష్ట్ర స్థాయి ఏడో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా ర్యాంకు సాధనలో రాయ్ చేసిన కృషిపై 'న్యూస్టుడే పలకరించగా తన మాటల్లోనే ఆ వివరాలను వెల్లడించాడు.