కేవలం డిగ్రీ అర్హతతోనే విదేశంలో ఉద్యోగం.. అదీ అక్కడి ప్రభుత్వ వైద్య రంగంలో స్థిరమైన కొలువు! ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను చూస్తే ఎవరూ ఇది సాధ్యమని అనుకోరు.
జేఈఈ... ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్ ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష.
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్సుడు ఫలితాల్లో సత్తాచాటారు.
‘చదివించేవాళ్లు లేరు’, ‘డబ్బుల్లేవు’... చదువుకోకపోవడానికి ఇలా ఎన్నో కారణాలు చెబుతుంటాం!
విదేశాలకు వెళ్లడం... మాస్టర్స్ చేయడం, అక్కడే స్థిరపడటం ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది కదా
అది మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వేస్టేషన్. చెత్తకుండీలో ఒక పసిగుడ్డు ఉందనే వార్త తెలిసి అక్కడకు వచ్చిన...........
రిత్వికా పాండే ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి, ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకుని,........
పర్యావరణ ప్రాధాన్యం పెరుగుతోంది... యువతలో ఈ కెరియర్ పట్ల ఇష్టమూ ఎక్కువవుతోంది...
ఐఎఫ్ఎస్ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల సత్తా చాటారు.
భార్యాభర్తలిద్దరూ కష్టపడితే కానీ పిల్లల కడుపు నింపలేని పరిస్థితి! అయినా కడుపున పుట్టిన వారి.........
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) ఏప్రిల్ 24న అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్..........
కలలు కనడానికీ, వాటిని సాకారం చేసుకోవడానికీ కుటుంబ నేపథ్యం, పరిస్థితులూ అడ్డుకాదని నిరూపిస్తోంది మహారాష్ట్రకు చెందిన.....
పదో తరగతిలో 537 మార్కులు. ఉన్నత చదువులు చదవాలన్న కలతో ఆనందంగా ఇంటికి చేరిందామె.
ప్రతిష్ఠాత్మకమైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు దొరకడం అంటే మాటలు కాదు..
మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతకు భవిష్యత్తుపై ఎన్నో కలలు..
ఒకటి కాదు రెండు కాదు, ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం. పగలూ రాత్రీ తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ.
ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు హిమబిందు
ఎన్ని కొలువులున్నా ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడూ ప్రత్యేకమే! అది అనుకున్నంత సులువుగా
బీటెక్ పూర్తిచేసి చిన్నపాటి ఉద్యోగం సంపాదించడానికే అభ్యర్థులకు అంతగా కాలం కలిసిరాని ఈ రోజుల్లో..
కలలు కనడానికి హద్దులెందుకు?కాలువ జోషితారెడ్డి కూడా అలానే ఆలోచించింది.. అందుకే ఆర్థిక పరిస్థితులు అడ్డొచ్చినా
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు.
దేశం మొత్తం మీద ఒక్కరికి మాత్రమే అందించే స్కాలర్షిప్ అది.. వేలాది దరఖాస్తులు వస్తాయి,
ఒక చిన్న చిప్ ఆరడుగుల రోబోని నడిపించినట్లు.. మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ మొత్తం శరీరాన్నే నియంత్రిస్తుంది.
నా విద్యాభ్యాసమంతా దిల్లీలోనే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశా.
‘అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు వాటంతటవే వస్తాయి’ అంటోంది హైదరాబాద్లోని బీవీఆర్ఐటీ విద్యార్థిని
ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత ప్రతిభ ఉండి, తగిన కృషి చేస్తే ఆకర్షణీయ అవకాశాలను అందిపుచ్చుకోగలమని నిరూపించింది మెదక్ జిల్లా నర్సాపూర్లో చదివిన సంహిత.
కామర్స్ కోర్సుల్లో ప్రాచుర్యం పొందిన కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (సీఎంఏ)లో ఇంటర్ దశ ఎంతో కీలకం. ఇది పూర్తయితే ప్రధాన అవరోధం దాటినట్టే.
ఈనాడు యంత్రాంగం: అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ అడ్వాన్స్డ్.............
చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు.
OTP has been sent to your registered email Id.