• facebook
  • whatsapp
  • telegram

Admissions: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యా విభాగం: 2024-25 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 25

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులైన‌వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉంటాయి.

సీట్ల కేటాయింపు: ప్రతి పాఠశాలలో 160 సీట్లు అందుబాటులో ఉన్నాయి (ప్రతి గ్రూపులో 40 సీట్లు). ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, బాలికలు, ఈడబ్ల్యూఎస్, ఓసీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ప్రవేశ ప్రక్రియ: పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

* ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 26న ప్రకటించనున్నారు.

* ఎంపికైన విద్యార్థులు మే 27 నుంచి 31 వరకు ధ్రువపత్రాలను సమర్పించాలి.

* తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయి.

పాఠశాలల జాబితా

కరీంనగర్ జిల్లా:

ముల్కనూర్ (చిగురుమామిడి)

రుక్మాపూర్ (చొప్పదండి)

న్యాలకొండపల్లి (గంగాధర)

టేకుర్తి (జమ్మికుంట)

ఎలగందల్ (కరీంనగర్)

పోచంపల్లి (మానకొండూర్)

రామడుగు

సోమారం (సైదాపూర్)

శంకరపట్నం

తిమ్మాపూర్

గన్ముక్ల (వీణవంక)

జగిత్యాల జిల్లా:

మగ్గిడి (ధర్మపురి)

గొల్లపల్లి

ఇబ్రహీంపట్నం

కండ్లపల్లి (జగిత్యాల)

కథలాపూర్

కల్లూర్ (కోరుట్ల)

మల్లాపూర్

నూకపల్లి (మల్యాల)

పెగడపల్లి

ఇటిక్యాల్ (రాయికల్)

కుమ్మరిపల్లి (వెల్గటూర్)

కొడిమ్యాల

మేడిపల్లి

పెద్దపల్లి జిల్లా:

ధర్మారం

పెద్దాపూర్ (జూలపల్లి)

దర్యాపూర్ (ముత్తారం)

ఓదెల

లింగాపూర్ (రామగుండం)

మల్యాల్ (శ్రీరాంపూర్)

గర్రెపల్లి (సుల్తానాబాద్)

రాజన్న సిరిసిల్ల జిల్లా:

బోయినపల్లి

రహీం
 


Some more information 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-05-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.