ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు వర్సిటీ ఫిబ్రవరి 7న ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు నమోదు చేసిన వన్టైం ఆప్షన్ ద్వారా అన్ని విడతల కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపులు జరపనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 8న ఉదయం 9 నుంచి 9న సాయంత్రం ఆరు గంటల వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఇతర వివరాలకు వెబ్సైట్ను పరిశీలించాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోస్ట్గార్డు ఉద్యోగాల్లో చేరతారా?
‣ కోల్ఫీల్డ్స్ కొలువులు సిద్ధం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త!
‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.