• facebook
  • whatsapp
  • telegram

AP EdCET: ఏపీ ఎడ్‌సెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల

‣ మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం


విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: బీఎడ్‌ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఏప్రిల్‌ 19న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.450 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని కన్వీనర్‌ ఆచార్య టి.వి.కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు మే 15 లోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

 

    నోటిఫికేష‌న్    


మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.