ఈనాడు,హైదరాబాద్: రాష్ట్రంలో జూన్లో జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 48,582 మంది ప్రభుత్వ (ఇన్సర్వీసు) ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియగా పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో గణితం 99,974, సాంఘిక శాస్త్రం 86,454 మంది చొప్పున మొత్తం 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.