విజయవాడ (గవర్నర్పేట), న్యూస్టుడే: విజయవాడ, హైదరాబాద్ కేఎల్ వర్సిటీ క్యాంపస్ల్లో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఏప్రిల్ 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి పార్థసారథివర్మ తెలిపారు. ఆ రోజు ఉదయం 9గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సీ బ్లాక్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేఎల్యూ నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. కేఎల్ ర్యాంకులు, ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా పది శాతం నుంచి వంద శాతం వరకు ఉపకార వేతనాలు ఇస్తామని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.