ఈనాడు డిజిటల్, అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్కు రుసుము చెల్లించే గడువును ఏప్రిల్ 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు ఏప్రిల్ 24 తో ముగియగా.. తాజాగా పొడిగించింది. మరోసారి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.