నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
ఈనాడు డిజిటల్, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 వరకు వెబ్ఆప్షన్, ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ ఎల్.కృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 5న యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైనవారు మాత్రమే ప్రవేశాలు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ప్రవేశాలు పొందిన అభ్యర్థుల జాబితా మే 8న ప్రకటిస్తామని తెలిపారు.మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.