ఎ.ఎన్.యు, న్యూస్టుడే: వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీసెట్ దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ ఆచార్య జాన్సన్ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే పీసెట్ ఎంపికల కోసం మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 7 వరకు రూ.500, జూన్ 14 వరకు రూ.1,000 అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జూన్ 25 నుంచి ఎంపికలు నిర్వహిస్తామని కన్వీనర్ తెలిపారు.
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"