• facebook
  • whatsapp
  • telegram

Education: ఏపీ పీసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీసెట్‌ దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కన్వీనర్‌ ఆచార్య జాన్సన్‌ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే పీసెట్‌ ఎంపికల కోసం మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్‌ 7 వరకు రూ.500, జూన్‌ 14 వరకు రూ.1,000 అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జూన్‌ 25 నుంచి ఎంపికలు నిర్వహిస్తామని కన్వీనర్‌ తెలిపారు.


Some more information 
  "A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Published Date : 15-05-2024 13:12:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం