• facebook
  • whatsapp
  • telegram

Inter Gurukula: ఇంటర్‌ పరీక్షల్లో గురుకుల విద్యార్థుల ఉత్తమ ప్రదర్శన

* గురుకులాల సంయుక్త కార్యదర్శి ఎన్‌ఎస్‌ రావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలో పనిచేస్తున్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ఇంటర్‌ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి ఎన్‌ఎస్‌.రావు పేర్కొన్నారు. ‘ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 9,670మంది విద్యార్థులకు 8,228మంది ఉత్తీర్ణత సాధించి 85.40శాతం.. మొదటి సంవత్సరంలో 9,209మంది విద్యార్థులకు 7,452మంది ఉత్తీర్ణత సాధించి 80.71% ఫలితాలు సాధించారు’ అని ఏప్రిల్‌ 12న ఓ ప్రకటనలో వెల్లడించారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.