* గురుకులాల సంయుక్త కార్యదర్శి ఎన్ఎస్ రావు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలో పనిచేస్తున్న డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి ఎన్ఎస్.రావు పేర్కొన్నారు. ‘ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 9,670మంది విద్యార్థులకు 8,228మంది ఉత్తీర్ణత సాధించి 85.40శాతం.. మొదటి సంవత్సరంలో 9,209మంది విద్యార్థులకు 7,452మంది ఉత్తీర్ణత సాధించి 80.71% ఫలితాలు సాధించారు’ అని ఏప్రిల్ 12న ఓ ప్రకటనలో వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.