• facebook
  • whatsapp
  • telegram

JA Mains Exam: ఏప్రిల్‌ 4న ప్రధాన పరీక్ష

 

ఈనాడు, అమరావతి: రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్‌-కం-కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రూపు-4) ఉద్యోగ నియామక ప్రధాన పరీక్ష ఏప్రిల్‌ 4న జరగనుంది. పేపర్‌-1 ఉదయం 9.30-12.00, పేపరు-2 మధ్యాహ్నం 2.30-5.00 గంటల మధ్య జరుగుతుందని ఏపీపీఎస్సీ జ‌న‌వ‌రి 27న ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకు ‘ఆయుష్‌’ పరీక్షలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షలు (కంప్యూటర్‌ ఆధారిత) ఏప్రిల్‌ 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.