ఈనాడు డిజిటల్, అమరావతి: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 84%, గుంటూరు 81%, ఎన్టీఆర్ 79% ఉత్తీర్ణతతో వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా 48% ఉత్తీర్ణతతో అట్టడుగున నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో కృష్ణా 90%, గుంటూరు 87%, ఎన్టీఆర్ 87%, విశాఖపట్నం 84% ఉత్తీర్ణతతో ముందువరుసలో ఉండగా, చిత్తూరు 63%తో చివరిలో నిలిచింది. బాలురు, బాలికల ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా 82%, 86% చొప్పున సాధించి మొదటి స్థానంలో ఉండగా.. బాలురలో అనకాపల్లి 39%, బాలికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 50%తో అట్టడుగున నిలిచాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.