• facebook
  • whatsapp
  • telegram

Latest News: 18-04-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు

ఏపీఆర్‌ఎస్‌-క్యాట్, ఏపీఆర్‌జేసీ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పరీక్షల జిల్లా సమన్వయకర్త పీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏప్రిల్‌ 17న ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. వీశాట్‌-2024 ఫేజ్‌-1 ఫలితాలు విడుదల

గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వీశాట్‌-2024 ఫేజ్‌-1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌) ప్రవేశ పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌ 17న డీన్‌ అడ్మిషన్స్‌ కేవీ కృష్ణ కిశోర్, ఉపకులపతి పి.నాగభూషణ్, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. ప్రైవేటు బడుల ఫీ‘జులుం’! 

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 18 నుంచి పునశ్చరణ తరగతులు

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి.. 

కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. సమాజానికి సేవచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సాధన ప్రారంభించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.