మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే : ఏపీఆర్ఎస్-క్యాట్, ఏపీఆర్జేసీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పరీక్షల జిల్లా సమన్వయకర్త పీవీఎస్ఆర్ ప్రసాద్ ఏప్రిల్ 17న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏపీఆర్ఎస్-క్యాట్ పరీక్షలు జరుగుతాయని, దీనికి మచిలీపట్నంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అదేరోజు ఏపీఆర్జేసీ, డీసీ-సెట్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఆరు కేంద్రాలు ఎంపిక చేశామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ఎస్పీసీఐఎల్లో 400 ఉద్యోగాలు
‣ ఇంటర్తో కేంద్ర సర్వీసుల్లోకి!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.