• facebook
  • whatsapp
  • telegram

Gurukula Applications: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు


 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్ష (వీటీజీ సెట్‌ 2022) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సెట్‌ కన్వీనర్‌ రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాల కోసం మే 8న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు గురుకుల సొసైటీల వెబ్‌సైట్లు కానీ, 1800 425 45678 టోల్‌ఫ్రీ నంబరులో కానీ సంప్రదించాలని సూచించారు. 


 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Published Date : 28-03-2022 14:48:59

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం