కేవిబిపురం : మండల కేంద్రంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఏప్రిల్ 6 తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మోహన్రెడ్డి తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశ కోరే విద్యార్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు