ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లింపు గడువును మే నాలుగో తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. టీఎస్బీఐఈ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు రుసుం చెల్లించాలని ఆమె సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.