విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Exams: 17 నుంచి ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం బ్యాక్‌లాగ్‌ పరీక్షలు మే 17 నుంచి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల సమీపంలోని వివేకానంద రెసిడెన్షియల్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి డా.ఆడెపు శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ తృతీయ, ప్రథమ సంవత్సరం పరీక్షలు 17 నుంచి.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 31 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు.


Some more information 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Published at : 16-05-2024 11:48:24

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం