• facebook
  • whatsapp
  • telegram

Scholarships: ఉపకార వేతనాలకు వివరాలు నమోదు చేయాలి

* ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి 

 

ఈనాడు, అమరావతి: జాతీయ ఉపకారవేతన పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఆగ‌స్టు 30లోపు కేంద్ర ఉపకార వేతనాల వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు. తల్లి/తండ్రితో కలిసి జాయింట్‌గా బ్యాంకు ఖాతాను తీసుకోవాలని, ఉపకార వేతనాలు ప్రతి ఏడాది రూ.12 వేల చొప్పున ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఈ పరీక్ష రాసి ఎంపికైన వారు దరఖాస్తును రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.