మాచవరం, న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అక్టోబరు 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీ-టెక్, ఏదేని డిగ్రీ అర్హత గల 35 సంవత్సరాల్లోపు విద్యార్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 82477 66718, 98496 90830 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ మైనారిటీ బాలికలకు ఉపకార వేతనాలు
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.