• facebook
  • whatsapp
  • telegram

Open School Exams: ఏప్రిల్‌ 25 నుంచి సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు.. ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షలు మే 4 తో ముగియనుండగా.. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మే 3తో ముగుస్తాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 12 నుంచి 19 వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాపీఠం డైరెక్టర్‌ పి.వి.శ్రీహరి మార్చి 23న‌ ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ హైద‌రాబాద్‌లో 25, 26 తేదీల్లో జాబ్‌ మేళా

‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్‌!

‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.