• facebook
  • whatsapp
  • telegram

KU: కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

కేయూక్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే 22వ తేదీ నుంచి నిర్వహించాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు ఆచార్య జె.మధుకర్, డాక్టర్‌ ఎ.నరేందర్‌ మే 17న ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!

‣ పది, ఇంటర్‌ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులకు సన్మానం

‣ స్టాఫ్‌నర్సు అభ్యర్థుల ప్రొవిజినల్‌ జాబితా విడుదల

‣ విదేశీ విద్యా దీవెన వార్షిక ఆదాయాన్ని పెంచాం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.