వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి మే 21న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు మాధవరావు, గోపాల్ తెలిపారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేళా ఉంటుందని, 2022-23 విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 63032 07394 చరవాణి నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బ్రిటన్లో భారతీయ విద్యార్థులపై సానుకూలత
‣ 20న పాలిసెట్ ఫలితాల విడుదల
‣ ప్రైవేటు డిగ్రీ కళాశాలల సమస్యలపై సమావేశం
‣ ఎంఎన్జేలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.