ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ కళాశాలల్లో సమీకృత బీఈడీ కోర్సును ప్రారంభించుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. నాలుగేళ్ల కోర్సులైన బీఏ-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశ పెట్టుకోవచ్చని సూచించింది. జాతీయ విద్యా విధానం-2020ను అనుసరించి ఈ అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ రిలయన్స్ ఫౌండేషన్ ఉపకారవేతనాలకు 5 వేల మంది విద్యార్థుల ఎంపిక
‣ మచిలీపట్నం విద్యార్థులకే మొదటి ఏడాది ప్రవేశాలు?
‣ ‘ఏఈఈ సివిల్’ పరీక్షకు 63 శాతం హాజరు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.