• facebook
  • whatsapp
  • telegram

AICTE: ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ సమీకృత బీఈడీ

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సమీకృత బీఈడీ కోర్సును ప్రారంభించుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. నాలుగేళ్ల కోర్సులైన బీఏ-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశ పెట్టుకోవచ్చని సూచించింది. జాతీయ విద్యా విధానం-2020ను అనుసరించి ఈ అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ 25న‌ ఉద్యోగ మేళా

‣ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఉపకారవేతనాలకు 5 వేల మంది విద్యార్థుల ఎంపిక

‣ మచిలీపట్నం విద్యార్థులకే మొదటి ఏడాది ప్రవేశాలు?

‣ ‘ఏఈఈ సివిల్‌’ పరీక్షకు 63 శాతం హాజరు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.