ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి మే 22న తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు 25 నుంచి జూన్ 1 వరకు, ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్ ఒకటి నుంచి ఆరు వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చు. ఐచ్ఛికాల మార్పునకు జూన్ 7న అవకాశం కల్పించారు. 9న సీట్ల కేటాయింపు చేయనున్నారు. 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ యాదాద్రి సంస్కృత పాఠశాలలో ప్రవేశాలు
‣ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సి‘ఫాల్సే’
‣ ఐఎస్బీకి దేశంలో మొదటి స్థానం
‣ ఇంటర్తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.