* ఈ పరీక్షలకు 5,028 మంది అభ్యర్థుల హాజరు
ఈనాడు, అమరావతి: ఇటీవల నిర్వహించిన గ్రూపు-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో జూన్ 20న అప్లోడ్ చేశారు. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను 5,028 మంది అభ్యర్థులు రాశారు.
ఏపీ గ్రూపు-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలు
‣ పేపర్-II: చరిత్ర & భారత రాజ్యాంగం
‣ పేపర్-III: భారత ఆర్థిక వ్యవస్థ & ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
‣ పేపర్-IV: సైన్స్ & టెక్నాలజీ
‣ పేపర్-V: డేటా అప్రిసియేషన్ & ఇంటర్ప్రెటేషన్
మరింత సమాచారం... మీ కోసం!
‣ ‘నీట్’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్ అనుసరించిన వ్యూహం
‣ ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం
‣ టీహెచ్డీసీఐఎల్లో 181 జూనియర్ ఇంజినీర్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.