ఈనాడు, హైదరాబాద్: 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్, తప్పిన విద్యార్థులు నవంబరు 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇంటర్బోర్డు కమిషనర్ నవీన్మిత్తల్ అక్టోబరు 26న షెడ్యూల్ జారీ చేశారు. కళాశాలల పిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలి. రూ.100 ఆలస్య రుసుంతో నవంబరు 16 - 23వ తేదీ వరకు, రూ.500లతో నవంబరు 25 - డిసెంబరు 4, రూ.1000తో డిసెంబరు 6 - 13, రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 15 - 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది.
జూనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
సీనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.