కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీహెచ్ఎంసీటీ-1,3,5 సెమిస్టర్, సీబీసీఎస్ (రెగ్యులర్/ బ్యాక్లాగ్) పరీక్ష ఫీజు నవంబరు 4లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలని పరీక్షల నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుముతో 8 తేదీ వరకు చివరి గడువు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కదిలే బొమ్మలు కల్పిస్తున్నాయి లక్షల కొలువులు!
‣ అడుగడుగునా కష్టాలే.. అయినా ఆగని ఆమె జైత్రయాత్ర!
‣ ‘క్యాట్’ స్కోరుకు సన్నద్ధత!
‣ ఐటీ ఉద్యోగానికి టెక్ స్కిల్స్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.