కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ పరీక్షలు నవంబరు 2 నుంచి ప్రారంభమవుతున్నాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ అక్టోబరు 27న ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్శిటీ ఆర్ట్స్, సోషల్ సైనెస్స్ కళాశాలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఖగోళ పరిశోధనలో పాలమూరు యువకుడు
‣ కదిలే బొమ్మలు కల్పిస్తున్నాయి లక్షల కొలువులు!
‣ అడుగడుగునా కష్టాలే.. అయినా ఆగని ఆమె జైత్రయాత్ర!
‣ ‘క్యాట్’ స్కోరుకు సన్నద్ధత!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.