ఈనాడు, హైదరాబాద్: మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబరు 17వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు నవంబరు 2న కాలపట్టికను విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.50తో నవంబరు 18 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 12 నుంచి 20వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారు రూ.24 వేల లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్నవారు తహసీల్దార్ నుంచి ఆదాయపు ధ్రువపత్రం తీసుకొస్తే పరీక్ష ఫీజు రూ.125ను మినహాయిస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.