• facebook
  • whatsapp
  • telegram

TS Tenth: ‘పది’ పరీక్షల ఫీజు గడువు పెంపు


ఈనాడు, హైదరాబాద్‌: మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబరు 17వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు న‌వంబ‌రు 2న‌ కాలపట్టికను విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.50తో నవంబరు 18 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 12 నుంచి 20వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారు రూ.24 వేల లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్నవారు తహసీల్దార్‌ నుంచి ఆదాయపు ధ్రువపత్రం తీసుకొస్తే పరీక్ష ఫీజు రూ.125ను మినహాయిస్తారు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.