ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) జనవరి 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు సీబీఎస్ఈ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 4 నుంచి మొదలైంది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 23 వరకు గడువు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలుంటాయి. ఈసారి రెండు రాష్ట్రాల్లో పరీక్షలు జరిగే నగరాలు/పట్టణాల సంఖ్యను తగ్గించారు. గత జులైలో తెలంగాణలో ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈసారి వాటిని రెండుకు కుదించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.