ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: దివ్యాంగ విద్యార్థులకు చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు.. ఉపాధ్యాయులకు సూచించారు. నవంబరు 24న ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో 50 మంది ఉపాధ్యాయులకు పైౖలట్ ప్రాజెక్టులో భాగంగా ‘అడాప్టివ్ ఆర్ట్ కిట్’ను అందించారు. ప్రత్యేక ఉపాధ్యాయుల కోసం ఎల్ఎఫ్ఈ(లీడర్షిప్ ఫర్ ఈక్విటీ) బృందం రూపొందించిన ఈ కిట్ బోధన సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఐఈఆర్పీలకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు కోర్సు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!
‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు
‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.